Home » Above 18
18 ఏళ్లు నిండిన వారందరికీ మే 01వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని నేషనల్ హెల్త్ అథార్టీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్�
దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.