Home » AC buses
ప్రైవేట్ రవాణా సేవలకు ధీటుగా టి.ఎస్.ఆర్టీసీ మెరుగైన సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రజలు ఆదరిస్తున్నారని, ప్రతి ఏటా ప్రభుత్వం రూ.1500 కోట్లు టి.ఎస్.ఆర్టీసీకి కేటాయిస్తూ ఆదుకుంటోందన్నారు. గత సంవత్సరన్నర కాలంగా సంస్థలో ఎన్నో �
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గించింది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు చార్జీలు తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.
ఆక్సిజన్ బెడ్ల కొరత తీర్చేందుకు ఏపీ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు సరిపడా లేకపోవడం.. అత్యవసరమైన వారికి సరైన సమయంలో బెడ్లు దొరక్కపోవడంతో..