Home » ACCEPT
గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నప్పటి సందర్భాన్ని పవార్ గుర్తు చేశారు. ‘‘ఇందిరా గాంధీ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ‘ఎడ్లబండి’ గుర్తును ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. ఆ తర్వాత వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత హస్తం గుర్తు వ
కేబినెట్ పై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. దీంతో ఇప్పటివరకు తెలిసిన పేర్లలో మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్ లో తయారవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ లను యూరోపియన్ యూనియన్(EU)ఇప్పటివరకు అంగీకరించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
US man threatens kill ex boss ignoring his friend request : ఒరేయ్..నా ఫ్రెండ్ జోలికొస్తే చంపేస్తాననే స్నేహితుల్ని చూశాం. కానీ ఓ సోషల్ మీడియా పిచ్చోడు మాత్రం ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి..‘నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తా’నంటూ థమ్కీ ఇచ్చాడు.’నా ఫ్రెండ్ రి�
“I Won Election” Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా తానే గెలిచానంటూ..ఇంకా డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తగిలిన ఎదురు దెబ్బను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించేది లేదంటున్నారు. మరోసారి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంద�
America : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ట్రంప్ చిన్నపిల్లాడి బిహేవ్ చేస్తున్నారు. తన ఓటమిని అంగీకరించకుండా సుప్రీంకోర్టుకు వెళతాననీ..వైట్ హౌజ్ ఖాళీ చేయనని తెగ మారాం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నార�
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును ఈ రోజు(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్య తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూకి అన్నారు. గౌరవంగా సు�
కశ్మీర్లో సాధారణ పరిస్థితులు లేనట్లు అర్థమవుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ కశ్మీర్ వ్యాలీలో పర్యటించేందుకుగాను రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే… వారిని అక్కడి పోల
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు గురువారం(మే-2,2019) సుప్రీంకోర్టు అంగీకరించింది.వచ్చే వారం రాహుల్ పౌరసత్వంపై సుప్రీంలో విచారణ జరగనుంది. రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం ఉందని,ఆయన్నుఎన్న�
మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) నామినేషన్ల పరిశీలన సందర్భంగా లోకేశ్ అఫడవిట్ లో తప్పులు ఉన్నట్టు వైకాపా ప్రతినిధులు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో �