accepting bookings

    లాక్‌డౌన్ పొడిగింపు ఉండదు.. ఆరోజు నుంచే రైళ్లు అందుబాటులోకి!

    April 2, 2020 / 04:52 AM IST

    కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే అవకాశమే లేదు ఎక్కడా కూడా.. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని వార్తలు వినిపిస్తుండగా.. రైల్వే ప్రయాణికులకు ఆ ఇబ్బంది లేదనట్

10TV Telugu News