Home » Accident
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు బీటీపీఎస్ ప్లాంట్ సమీపంలో బైక్ను లారీ ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.
ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవీ నవరాత్రుల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది.
వినాయక చవితినాడు ప్రమాదానికి గురై 35 రోజులుగా ఆసుపత్రికి పరిమితమైన సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరారు.
పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు, కారును ఢీకొని పక్కనే ఉన్న లోయలో పడింది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివార రాత్రి కారు దగ్దమైన కేసులో మరణించిన వ్యక్తిని డాక్టర్. నేలపాటి సుధీర్ (39)గా పోలీసులు గుర్తించారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయప దేవీ శ్రీ ప్రసాద్ బాబాయి బుల్గానిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
రోడ్డు ప్రమాదాలు సాధారణమే.. కొన్ని ప్రమాదాలు బాధ కలిస్తే.. మరికొన్ని ప్రమాదాలు మాత్రం నవ్వుతెప్పిస్తాయి. ఆలా నవ్వు తెప్పించే ప్రమాదమే తాజాగా జరిగింది.
మోటార్ సైకిల్స్ డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్టీ టెక్నిక్ లు కచ్చితంగా వాడాలి. అందులో సూపర్ బైక్ ల విషయంలో ఇంకా ఎక్కువ ఉండాలి.
రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపస్మారక స్థితికి వెళ్లిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ ను జూబ్లిహిల్స్ అపోలో డాక్టర్లు విడుదల చేశారు. తేజ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు
రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గాయపడ్డాడు. తాను రైడ్ చేస్తున్న స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు