Home » Accident
ఒక్క కారు ప్రమాదం. ఎన్నో అనుమానాలు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకపోయినా.. ఎక్కడా అలజడి లేదు. సడెన్గా కాలువలో శవాలై తేలిన తర్వాత
బయో డైవర్సిటీ కారు ప్రమాద ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో ప్రమాదం జరిగింది. భరత్నగర్ బ్రిడ్జిపై నుంచి కారు అదుపుతప్పి ప్రశాంత్ నగర్వైపు కింద పడిపోయింది.
కరీంనగర్ జిల్లా అలుగునూర్ బ్రిడ్జి ప్రమాదం ఘటనలో మరో విషాదం నెలకొంది. కారు బ్రిడ్జిపై నుంచి లోయర్ మానేరు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను చూసేందుకు వెళ్లిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ కాలు జ�
కరీంనగర్ జిల్లా అలుగునూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. కారు బ్రిడ్జిపై నుంచి లోయర్ మానేరు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగాధర మండలం కురిక్యాల గ్రామం దగ్గర టాటా ఏస్ను గ్రానైట్ లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా...
ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో శుక్రవారం (జనవరి 10)రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దృరదృష్టకరమైన ఘటన అని ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది అన్నారు. బాధిత కుటుంబాలకు త�
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారు. ఉత్తర్ప్రదేశ్లోని చిలోయి గ్రామంలో శుక్రవారం(10 జనవరి 2020) రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫరుఖాబా�
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
కడప జిల్లాలోని మైదుకూరు మండలంలో ముదిరెడ్డిపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(05 జనవరి 2020) తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు ఢీ కొట్టుకోవడంతో గుజరాత్కు చెందిన 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రొ
‘దిశ’ హత్యాచారం కేసులో నిందితుడు, పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన చెన్నకేశవుల ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవులు ఘటన మర్చిపోకముందే ఆ