Home » Accident
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టిసి) బస్సు వేగంగా వచ్చి ఏడు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఇద్దరు వాహనదారులు సజీవదహనమయ్యారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందవి. రేవా జిల్లాలోని సుహాగి హిల్స్ సమీపంలో ఓ ట్రక్కును బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది కూలీలులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అతివేగం ప్రాణాంతకం అనేందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. ఇటీవల బీఎండబ్ల్యూ కారులోని నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనకు ముందు వారు తీసుకున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో కారు ప్రయాణిస్తున్న వేగం చూసి నెటిజన్లు షాకవుతున్న�
రోడ్డుకి ఎడమవైపున కారు ఆపాడు ఓ వ్యక్తి. అంతేగాక, వెనుక నుంచి వస్తున్న వాహనాలను చూసుకోకుండా కారు తలుపు తీశాడు. దీంతో, స్కూటర్ పై వస్తున్న ఓ మహిళ కారు తలుపునకు తగిలి ఎగిరిపడింది. ఆమె పైకి మరో కారు ఎక్కేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు
మధ్యప్రదేశ్ లోని రాహత్ గఢ్లో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సాగర్ కలెక్టర్ దీపక్ ఆర్య మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఇవాళ ఉదయం 40 మంది విద్యార్థులు వారి
ఈ మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధిక వర్షాలతో పాటు ప్రమాదాలు కూడా పెరిగాయి. కొండ చరియలు విరిగిపడటం, వరదలకు ఇళ్లు, ఇతరాలు కొట్టుకుపోవడం, లేదంటే మునిగిపోవడం లాంటివి అనేకం జరుగుతున్నాయి. కాగా, తాజా ఘటనపై ప్రధానమంత్రం నరేంద్రమోదీ విచార
చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్లోని సందూ కౌంటీలో ఎక్స్ప్రెస్వేపై ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 27 మంది అక్కడికక్కడే మరణించారు. 20 మంది �
ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసులను ఆదేశించారు. ఈ అంశంపై డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు.
ప్రముఖ వ్యాపారవేత్త, ‘టాటా సన్స్’ గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ వద్ద, ఆదివారం మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుజరాత్ లో ఇవాళ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చి ఒక్కసారిగా అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్ళింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీ�