Home » Accident
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనంను కారు ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఓ శుభకార్యంలో వంట పనులు పూర్తిచేసుకొని కారులో స్వగ్�
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎటువంటి భద్రత లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేర�
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్, లాస్బెలాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ కోచ్ లోయలో పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్యాసింజర్ కోచ్ క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచే�
పెరూలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 60 మందితో కొంత ప్రాంతం మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 24 మంది ప్రాణాలు కోల్పోగా, మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ బస్సు కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందినద
ముంబై-గోవా హైవేలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు పరస్పరం ఢీ కొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగావ్ కు సమీపంలో ఇవాళ ఉదయం 5 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని ప
రహదారిపై ఓ భారీ ట్రక్కు వేగంగా వెళ్తుంది. రోడ్డుపై యూటర్న్ తీసుకునే చోటి నుంచి, ట్రక్కుకు కుడివైపు నుంచి ఓ బైకుపై యువకుడు వేగంగా వచ్చి, రోడ్డు దాటబోయాడు. దీంతో బైకు, ట్రక్కు ఢీ కొట్టుకోబోయాయి. ట్రక్కు డ్రైవర్ వెంటనే ఎడమవైపునకు ఆ వాహనాన్ని మళ్
పంత్ కాస్త కోలుకోవడంతో తనను కాపాడిన రాజత్, నిశును ఆసుపత్రికి పిలిపించుకుని మాట్లాడాడు. పంత్ శరీరం అంతా బ్యాండేజ్ లతో ఉంది. కాగా, పంత్ కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతడిని స్థానికులు రాజత్, నిశు కారులో నుంచి బయటకు లాగారు. కారు మంటల్లో కాలిపోయిం
'నేను రిషబ్ పంత్ని’.. కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన తర్వాత తనను రక్షించడానికి వచ్చిన ఓ బస్సు డ్రైవర్ తో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పిన మాట ఇది. రిషబ్ పంత్ ఇవాళ ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం ఆస�
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సభ నిర్వహిస్తుండగా ఆ ప్రాంగణంలో తోపుల
రోడ్డు ప్రమాదంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు. కర్ణాటకలోని మైసూరు-నంజనగూడు హైవేపై వారి కారు వెళ్తున్న సమయంలో డివైడర్ ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ప్రహ్లాద్ మోదీతో