Home » Accident
ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరణించిన వారిని ధనేశ్వర్ దళపతి (24), జీతూ హరిజన్ (5), సునెన్ హరిజన్ (2) దామోదర్ (45) మహి (4)గా గుర్తించారు.
ప్రపంచంలోని ప్రతి మనిషికి ఉచితంగా దొరికే వస్తువులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. భారత్ లోనూ అధికశాతం మంది ప్రజలు ‘ఉచితం’ అనే పదాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఉచితంగా లభించే వాటికోసం పోటీపడతారు. ఇదివరకు బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీలు, సెల్ ఫోన్స్,
ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి వస్తున్న అంబులెన్స్ ట్రక్కును ఢీ కొటట్టంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు.
సమంత, విజయ్ ఈ సినిమా షూటింగ్ లో గాయపడ్డారని సమాచారం. కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఓ స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో వారికి గాయాలైనట్లు............
రోడ్డుపక్కన నిద్రిస్తున్న వలస కూలీల ప్రాణాలు తెల్లారకుండానే గాలిలో కలిసిపోయాయి. హరియాణాలోని ఝాజ్జర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి.
హరియాణాలోని సోనిపట్ సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా మంగళవారం కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం కారులో వెళ్తుండగా ఆమె కారు బ్రేకులు ఫెయిల్............
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టాటా ఏస్ వాహనం లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటకలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోగా భార్య తన ఆరు నెలల కుమారుడికి ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.
తాజాగా మలైకా యాక్సిడెంట్ కి గురయింది. బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా నిన్న శనివారం ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని తిరిగి వస్తుండగా ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద యాక్సిడెంట్........