-
Home » accused dead bodies
accused dead bodies
దిశ నిందితుల మృతదేహాలు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
December 6, 2019 / 10:15 AM IST
దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.