Home » Accused Encounter Case
సుప్రీంకోర్టు ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం (మే 20,2022) ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక కాపీని ప్రభుత్వానికి అలాగే పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ న్యాయవాదికి ఆదేశించ