Home » ACP Malkajgiri booked for disproportionate assets worth Rs 70 crore
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరమైంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నిన్న(సెప్టెంబర్ 23,2020) ఏసీబీ రైడ్లో ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తుల చిట్టా బయట పడింది. సోదాల్లో సుమారు రూ.70 �