acres

    కరోనా బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి 35 ఎకరాల భూమి

    July 3, 2020 / 07:07 PM IST

    కరోనా వైరస్ బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి అధికారులు ఏకంగా 35 ఎకరాల భూమిని కేటాయించారు. కర్ణాటకలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలకు స్థానిక శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. �

10TV Telugu News