across nation

    దేశమంతా దిశ చట్టం: నిరాహార దీక్ష చేస్తున్న స్వాతి

    December 15, 2019 / 02:50 AM IST

    ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన దిశ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠినమైన శ�

10TV Telugu News