Home » actress Aishwarya Rai Bachchan
గత ఏడాది రిలీజ్ అయిన సౌత్ పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటి భాగం మంచి విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ ని ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్త�
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ "పొన్నియన్ సెల్వన్" భారీ అంచనాల మధ్య ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐ
తమిళ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న బారి బడ్జెట్ చిత్రం "పొన్నియన్ సెల్వన్". ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30న విడుదల కానుండడంతో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు 'మణిరత్నం'ని.. "త్రిష-ఐశ్వ�
పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ప్రశ్నించేందుకు గతంలో ఐశ్వర్యరాయ్ ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో సమన్లు ఇచ్చినప్పుడు ఐశ్వర్యరాయ్ సమయం కోరింది.