Home » Actress
చైల్డ్ ఆర్టిస్ట్లు హీరోలు, హీరోయిన్లుగా మారడం అనేది ఇప్పటివరకు చాలానే చూశాం.. మహేష్, ఎన్టీఆర్, తరుణ్, కళ్యాణ్ రామ్, బాలాదిత్య, తేజ సజ్జ, ఆకాష్ పూరి, రాశి, తులసి, శ్రియ శర్మ, సుహాని ఇలా చాలామందే ఉన్నారు. తాజాగా కావ్య ఈ లిస్టులో చేరుతోంది. కావ్య �
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో పలువురు సినీ సెలబ్రిటీలు స్వచ్ఛందంగా భాగమవుతున్నారు. తాజాగా రష్మిక మందన్నా ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి హీరోయిన్ రాశీఖన్నా మొక్కలు నాటింది. ఈ సంద�
మహానటి సావిత్రి తర్వాత తెలుగు వారిని అంత బాగా ఆకట్టుకున్న కథానాయిక సౌందర్య. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించి స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సౌందర్య 2004లో ఓ విమాన ప్రమాదంలో మరణించారు. జూలై 18న(శనివారం) సౌందర్య జయంతి. ఈ సందర్భంగా పలువు�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి శంషాబాద్లోని తన వ్యవసాయ క్షేత్రంలో SLV సినిమా అధినేత సుధాకర్ చెరుకూరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా SLV సి�
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు యూత్లో హాట్ గర్ల్ ఇమేజ్ తెచ్చుకుంది తెలుగందం తేజస్వి మడివాడ.. ఆమె లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్.. మీకంటూ ఓ మార్క్ సెట్ చేసుకోండి.. దానిలోనుండ�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరోయి
గతకొద్ది రోజులుగా వివిధ భాషలకు చెందిన సినీ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖుల వరుస మరణాలతో ఆయా ఇండస్ట్రీలు తీవ్రంగా కలవరపడుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా భార్య, నటి కెల్లీ ప్రీస్టన్ (57), ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి దివ్య చౌక్స�
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసే తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా… ముంబై భామలతో ఏ మాత్రం తీసిపోకుండా అందంతో కట్టిపడేసే ఈషా అంతకుముందు ఆ తర్వాతతో ఫ్యామస్ అయింది. చివరిగా రాగల 24గంటల్లో సినిమాలో కనిపించింది. 1990 తమిళ సినిమా ప�
కంగనా రనౌత్.. ఆమె మంచి నటి అని కొత్తగా చెప్పక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, నిత్యం వివాదాలతో వార్తల్లో నిలవడం కంగనాకు కొత్తేం కాదు. ఈ బాలీవుడ్ బోల్డ్ క్వీన్ తాజాగా సరికొత్త లుక్తో ప్రేక్షకులకు షాకిచ్చింది. కంగన నటించిన ‘జడ్జిమెంటల్ హై �
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన కూతురు మరియు కూతురి స్నేహితురాలుతో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో హీరోయిన్, దర్శకుర