Home » Actress
2009 లో ‘వామనన్’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైంది ప్రియా ఆనంద్. తెలుగులో ‘లీడర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, ‘180’ చిత్రం ద్వారా హీరోయిన్గా మంచి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ప్రియా ఆనంద్ ప్రేమలో ప�
నటి రేణు దేశాయ్ తన రెండు కార్లను అమ్మేశారు. ఆమెకేవైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అందుకే కార్లు అమ్మేశారా? అనుకునేరు.. అలాంటిదేమీ లేదు. పవన్తో విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలలో ఆమె తనకు ఎటువంటి లోటు లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అలా
ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్�
సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తూ జీవనం గడుపుతున్న ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసి పెళ్ళి చేసుకోమనే సరికి తప్పించుకు తిరుగుతూ మోసం చేసిన వ్యాపారిపై నటి ఫిర్యాదు చేసింది. సాధారణంగా సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లో�
ప్రియుడితో లవ్, బ్రేకప్, అనారోగ్యం తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో సందడి చేయడానికి సిద్ధమైంది శ్రుతి హాసన్. ఇంతలో లాక్డౌన్ రావడంతో ఇంటి పట్టునే ఉంటూ వర్కౌట్స్తో పాటు తనకిష్టమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తోంది. ఆ మధ్య శ్రుతి లుక�
హీరోయిన్ శ్రద్ధా దాస్ బిగ్బాస్ 4 కారణంగా తాను కోర్టుకు వెళతానని అంటున్నారు. ఇంతకూ బిగ్బాస్ నిర్వాహకులకు, శ్రద్ధా దాస్కు ఏమైనా గొడవా? అంటే అదీ కాదు. అసలు విషయమేమంటే.. బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగవ సీజన్ త్వరలో ప్రారంభం �
బాలీవుడ్తో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న హాట్ బ్యూటీ కృతి సనన్ బర్త్డే ఈరోజు.. 27 July 1990లో న్యూఢిల్లీ పుట్టిన కృతి ఇప్పుడు 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. https://www.instagram.com/p/CBH_dUjAzTN/?utm_source=ig_web_copy_link తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘1 : నేనొక్కడినే�
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి సినిమా ‘‘దిల్ బెచారా’’.. ఈ చిత్రం ఇటీవల డిస్నీ+హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందకు వచ్చింది. సుశాంత్ చివరి సినిమా కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా గురించి సుశ�
లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తప్పదు కాబట్టి పనులకోసం సామాన్యులు కొందరు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం ఇంకొద్ది రోజులైనా పర్లేదు ఇంట్లోనే ఉందాం అనుకుని, ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్నార
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతకు మంచి స్పందన వస్తుంది. సినీ సెలబ్రిటీలు స్వచ్ఛందంగా పాల్గొని ఇతరులను నామినేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఇచ్చిన ఛాలెంజ్�