Home » Adani Enterprises
అదానీకి షాక్ ఇచ్చిన అమెరికా..యూఎస్ స్టాక్ మార్కెట్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ను తొలగించాలని నిర్ణయం.
అదానీ ఎంటర్ ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్ పీవో)ను రద్దు చేసింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరమైన పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదానీ ఎ�
బిలియనీర్ గౌతమ్ అదానీ ఎన్డీటీవీలో మెజార్టీ వాటాను దక్కించుకున్నారు. తాజాగా శుక్రవారం.. ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్, రాధిక రాయ్ల అదనపు 27.26శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ మెజార్టీ వాటాను 64.71శాతం కలిగి
అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అధినేత, ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించుకుంటున్నాడు.
వారం రోజులుగా సాగిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ వేలంలో రిలయన్స్ జియో సంస్థ అత్యధికంగా 84 వేల కోట్ల బిడ్లు దాఖలు చేసింది.
త్రివేండ్రమ్ ఎయిర్ పోర్టు ను ప్రైవేటుకు అప్పగించడంపై కేరళ సర్కార్ సీరియస్ అయ్యింది. అభ్యంతరం వ్యక్తం చేసింది. సహకారం అందించలేమని నేరుగా ప్రధాన మంత్రికి లేఖ రాశారు కేరళ సీఎం పినరయి విజయన్. దేశంలోని మూడు విమానాశ్రయాలను ప్రైవేటు (అదానీ) కు అప్