Home » Addagudur police station
ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ�
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ఒంటి కాలిపై నిలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాఠాత్తుగా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..మొదటిసారి కాంగ్రెస్ న�