Adequate doses available

    CM Jagan : కరోనా రోగులకు ఉచితంగా చికిత్స : సీఎం జగన్

    April 8, 2021 / 08:58 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

10TV Telugu News