Home » Adibatla Young Woman Kidnap Case
వైశాలిపై ఎంతో ప్రేమ పెంచుకున్నట్లు పోలీసులతో చెప్పిన నవీన్ రెడ్డి.. ఎలాగైనా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించానన్నాడు. అందులో భాగంగానే వైశాలిని కిడ్నాప్ చేశానని ఒప్పుకున్నాడు నవీన్ రెడ్డి.
విచారణలో నవీన్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎన్ఆర్ఐతో వైశాలికి పెళ్లి కుదిరిందని తెలుసుకున్న నవీన్.. ఆ పెళ్లిని చెడగొట్టేందుకే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో నవీప్ ఒప్పుకున్నాడు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ ఘటన తర్వాత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతు�
సంచలనం రేపిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల పరంపరం కొనసాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి కిడ్నాప్ ఘటనలో ఏ-6గా ఉన్న చందూని పోలీసులు అదుపులోకి తీసు�
సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసిన కీలక నిందితుడు నవీన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. యువతి కిడ్నాప్ కు ఉపయోగించిన నవీన్ రెడ్డి కారును శంషాబాద్ లో గుర్తించారు పోలీసులు. అత�
కిడ్నాప్ కు ముందు పార్టీ ఇస్తానని వర్కర్స్ ను, బీహారీలను తన ఆఫీసుకి పిలిచాడు నవీన్ రెడ్డి. అందరికీ మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న వారందరినీ వైశాలి ఇంటికి తీసుకెళ్లాడు నవీన్ రెడ్డి. ప్లాన్ ప్రకారం వైశాలి ఇంటిపైన, కుటుంబసభ్యులపైన దాడి చే�
ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. వైశాలి కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. కిడ్నాప్ కు గురైన యువతి వైశాలి మీడియా ముందుకొచ్చింది. సంచలన విషయాలు చెప్పింది. నవీన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రేమ పేరుతో అబ్బాయి వేధిస్తున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. మా వాడిని వాడుకుని వదిలేశారని అబ్బాయి తల్లి ఆరోపిస్తోంది.(Adibatla Kidnap Case)
యువతి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి అనే కిడ్నాపర్ తో పాటు ఇప్పటివరకు 8మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్న పోలీసులు.. మరింత మంది నేరస్తులు ఉన్నారని, వారందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృం�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన యువతి సేఫ్ గా ఉంది. పోలీసులు వైశాలి ఆచూకీ గుర్తించారు. ఇక యువతిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ నవీన్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.