Administration From Vizag

    CM Jagan : రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ.. జూలై నుంచి విశాఖ నుంచే పాలన

    March 14, 2023 / 04:50 PM IST

    ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్.. రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందన్నారు సీఎం జగన్. జూలైలో విశాఖకు వెళ్తామని మంత్రులతో చెప్పార

10TV Telugu News