Home » Adudam Andhra Program
ఏపీ మంత్రి ఆర్కే రోజా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని సూచించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేసే వారని చెప్పిన షర్మిల ఏ మొఖం పెట్టుకుని ..
ఆడుదాం ఆంధ్రా.. ఇది అందరి ఆట