adulterous liquor

    కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి, మరో 30 మందికి తీవ్ర అస్వస్థత

    January 9, 2021 / 04:33 PM IST

    Drink adulterous liquor Three killed in Vikarabad : వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలలంలోని చిట్టిగిద్ద గ్రామంలో.. కల్తీ కల్లు ముగ్గురి ప్రాణాలు తీసింది. చిట్టిగిద్ద గ్రామంతో పాటు అర్కతల, వట్టిమీనపల్లి, కేశపల్లి, తిమ్మారెడ్డి గ్రామాల్లోనూ కల్తీ కల్లు తాగి 30మంది అస్వస్థతకు �

10TV Telugu News