బూస్టర్ డోస్ వేసుకోవాలనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆదివారం నుంచి ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్డర్ డోసులు తీసుకోవచ్చని వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు,
కరోనా సోకిన పిల్లల సంరక్షణ కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది.
75శాతం మంది పెద్దలకు(అడల్ట్స్)వ్యాక్సినేషన్ పూర్తి అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశమున్నట్లు తాజా బ్రెజిల్ ప్రయోగం చెబుతోంది.
కరోనా చికిత్సలో ఐవర్ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఓ కొత్త జబ్బుపై ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమంది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినిక
ఆరోగ్యానికి మంచిదని డైట్ డ్రింక్స్ తెగ తాగుతున్నారా? ఇక షుగర్ వచ్చే ప్రమాదం లేదని ఆనందపడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మరీ ముఖ్యంగా కుర్రోళ్లు జాగ్రత్తగా ఉండాలి.
కరోనాను నివారించడానికి 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వృద్ధుల మాదిరిగా మాస్క్లు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. ఆరు నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ప్రమాదాన్ని బట్టి ముసుగుల�
ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి ఎగువ శ్వాస మార్గాలలో పెద్దల కంటే 100రెట్లు ఎక్కువ వైరల్ లోడ్ అవుతుందని అధ్యయనం చెబుతుంది. కరోనావైరస్ పెద్దలలో కంటే పిల్లలలో ఎక్కువ స్థాయిలో ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఐదు సంవత్సరాల �