Home » advanced security
Israeli Embassy : హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం, భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి అధికారిక నివాసాల వద్ద ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. ఇజ్రాయెల్కు, ఉగ్రవాద సంస్థ హమాస్కు మధ్య యుద్ధం కొనసాగుతోంది.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7న భారత్కు రానున్నారు. ఢిల్లీలో తన పర్యటన సందర్భంగా బిడెన్
అంతా ఆన్ లైన్.. ప్రతి సమాచారం ఇక్కడే దొరుకుతుంది. చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ప్రతి కంపెనీ తమ డేటాను ఇక్కడే భద్రపరుచుకుంటాయి. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ దాడులకు పాల్పడి విలువైన డేటాను, కోట్లాది డబ్బు�