Home » Advocate Dushyant Dave
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా విచరణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.