Afghan embassy

    Afghan embassy : భారత్‌లో అఫ్ఘాన్ రాయబార కార్యాలయం మూసివేత

    October 1, 2023 / 05:18 AM IST

    భారతదేశంలో రాయబార కార్యాలయంపై అప్ఘానిస్థాన్ దేశంలోని తాలిబన్ పాలకులు శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి న్యూఢిల్లీలోని అప్ఘానిస్థాన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు....

10TV Telugu News