Home » afghanistan forces
సీ -17 వాయుసేన విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి..ఆ విమానంలో 640 మంది ఉన్నారని మొదట తెలిపారు.
అఫ్ఘాన్ సైన్యానికి భారత ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కుందూజ్ ఎయిర్పోర్టులో MI-35 హెలికాప్టర్ను వశపర్చుకున్నారు. 2019 అక్టోబర్లో అఫ్ఘన్ సైన్యానికి భారత్ ఈ హెలికాప్టర్ను బహుమతిగా ఇచ్చింది. తాలిబన్లపై ప�
Afghanistan : ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతోంది. దేశంలోని 430 జిల్లాలను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా తాలిబన్ల దాడి నుంచి తప్పించుకొని సు�