Home » afghanistan
అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది.
ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీలుగా ఉన్న హజారాలపై తాలిబన్లు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. వారిపై దాడులు చేసి హత్య చేస్తున్నారు.
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లో జరిగిన బాంబు పేలుడులో 14 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
తాలిబన్ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందంటూ అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో మహిళలు ఆందోళనకు దిగారు.
అఫ్ఘానిస్తాన్ కు కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను తాలిబన్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు అప్ఘాన్ పౌరవిమానయాన శాఖ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
తాము మారిపోయాం..గతంలోలా ప్రవర్తించం అంటూ మొన్నటివరకు కబర్లు చెప్పిన తాలిబన్లు..అధికారంలోకి రాగానే మళ్లీ తమ పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. మహిళల హక్కులు కాపాడుతాం
20 ఏళ్ల తరువాత అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఒకప్పుడు వారి పాలనలో అమలు చేసిన కఠిన శిక్షల్ని అమలు చేస్తామని చెబుతున్నారు.
క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లతో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబన్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు జరిగే ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని
గుజరాత్ డ్రగ్స్ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. భారత్లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, తాలిబన్లు కుట్ర పన్నాయి.