Home » afghanistan
సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణశిక్షలు అమలు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు.
అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. కాందహార్లోని షియా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో
తప్పుడు ప్రచారం చేసిన రాజకీయ నేతలు, పత్రికల ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ నోటీసులు పంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్..
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అప్ఘానిస్తాన్కు మానవతా సాయం అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చిందని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది.
అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే గుజరాత్ లోని ముంద్రా పోర్ట్లో గత నెలలో రూ.20 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్ ను అధికారులు సీజ్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం
అఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత మొదటిసారి తాలిబన్లతో చర్చలు జరపబోతున్నట్లు అమెరికా ప్రకటించింది.
తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు తాలిబన్ల నేతలకు పిలవనుంది.
అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది.
ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీలుగా ఉన్న హజారాలపై తాలిబన్లు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. వారిపై దాడులు చేసి హత్య చేస్తున్నారు.
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లో జరిగిన బాంబు పేలుడులో 14 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.