Home » afghanistan
బలవంతపు పెళ్లిళ్లు నిషేధిస్తు తాలిబన్ల తాజా నిర్ణయం తీసుకున్నారు తాలిబన్లు,దీంతో తాలిబన్లు మారిపోయారా? అని ప్రపంచం అంతా ఆశ్చర్యపోతోంది. తాలిబన్ల మార్పు వెనుక ఉన్న అసలు కారణం అదేనా?
అప్ఘాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కఠిన ఆంక్షలు నడుమ ప్రజలు బతుకులీడుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా..తాలిబన్లు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
ఆఫ్ఘనిస్తాన్లో అధికారం మారినప్పటి నుంచి, అక్కడి ప్రజలు శాంతిభద్రతలతో పోరాడుతూనే ఉన్నారు.
అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వం మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దుని..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందేననీ హుకుం జారీ చేసింది.
రెండు నెలల క్రితం అప్ఘానిస్తాన్ ను చేజిక్కుంచుకుని పలన సాగిస్తున్న తాలిబన్..ఇప్పుడు సొంత వాయుసేన ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో సొంత వైమానిక
టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా అఫ్ఘానిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ స్వల్ప స్కోరుకే ఇన్నింగ్స్ ముగించింది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీ 2021లో భాగంగా జరిగే అఫ్ఘానిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అత్యంత కీలకమైంది. ఇది ఆ రెండు జట్లకే కాదు టీమిండియా సెమీస్ ఆశలు కూడా దానిపైనే ఆధారపడి ఉన్నాయి.
అఫ్ఘాన్లో ఉండలేక విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నలుగురు మహిళలను దారుణంగా హత్యచేశారు.
ఒకవేళ కివీస్ గెలిస్తే అది నేరుగా సెమీస్ చేరే అవకాశం ఉండగా.. అఫ్ఘాన్ గెలిస్తే ఆ జట్టుతో పాటు భారత్ కూ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కివీస్ పై అప్ఘానిస్తాన్ గెలవాలని భారత అభిమానులు.
తాలిబన్ల దేశం గెలవాలని భారత్ కోరుకుంటుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.