భారత దేశంలో దాదాపు 50 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చిరుత పులులను విదేశాలనుంచి దిగుమతి చేసుకుని తిరిగి భారత్ లోని అడవులలో పెంచనున్నారు.
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద గులాబీ రంగు వజ్రం లభ్యమైంది. 170 క్యారెట్లు ఉన్న ఈ గులాబీ రంగు వజ్రం విలువ రూ.900 కోట్ల నుంచి రూ.1000కోట్లు.
ప్రపంచ వ్యాప్తంగా జీవించే ఎన్నో కులాలు...తెగల్లో కొన్ని ఆచారాల గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది..రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అటువంటి విచిత్రమైన భయంకరమైన ఆచారాల్లో ఒకటి కుటుంబంలో ఎవరు చనిపోయినా ఆకుటుంబంలోని స్త్రీ చేతి వేళ్లను కట్ చే�
అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైలు. అదేనండీ పొడవాటి రైలు. కానీ ఆ రైలులో ప్రయాణీకులు కూర్చోవడానికి సీట్లే ఉండవు. ఒక్క టాయిలెట్ కూడా ఉండదు..!
ఆఫ్రికాలోని ఘనా దేశంలో వెలుగుచూసిన ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు మార్బర్గ్ వైరస్ కేసులు రెండు బయటపడినట్లు ఘనా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. ప
ఇథియోపియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది.. తాజాగా జరిగిన ఘర్షణలో సుమారు 230 మంది మరణించారు. వీరంతా అమ్హారా తెగకు చెందిన వారేనని తెలిసింది.
నా ఆఫ్రికాపై కన్నేసింది. అవును ప్రపంచానికి సూపర్ పవర్గా అవతరించాలనుకుంటున్న చైనా ఈసారి ఆఫ్రికా ఖండంపై ఫోకస్ చేసింది. అక్కడ చైనా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలతో ఆఫ్రికాను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని 13కు పైగా ద�
ఆఫ్రికా నుంచి ఈ చిరుతలు మన దేశం రాబోతున్నాయి ఇప్పటికే మన దేశంలో చిరుత (లెపర్డ్స్)లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఇదే జాతికి చెందిన చీతాలు మాత్రం 70 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. వీటిని ఇండియా తెచ్చేందుకు భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.
బంగారు గనిలో కార్మికుల మధ్య తలెత్తిన వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో దాదాపు 100మంది మృతి చెందారు.
ఒక మహిళను చంపిన గొర్రెకు కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది.