-
Home » After 24 years
After 24 years
After 24 Years Court Verdict : రూ.45 దొంగతనం కేసులో 24 ఏళ్లకు కోర్టు తీర్పు.. నాలుగు రోజులు జైలు శిక్ష
October 5, 2022 / 12:59 PM IST
ఉత్తరప్రదేశ్లో రూ.45 దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏళ్లకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.