Home » agency area
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భద్రచలం న
తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణో గ్రతలు తగ్గుముఖం పట్టాయి. శీతలగాలులతో ప్రజలు వణుకుతున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాలో చలిపులికి గిరిజనులు వణుకుతున్నారు.
మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఏపీ, తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఏపీ లో గంజాయి సాగు, రవాణా నివారించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిధ్దమయ్యింది.
గంజాయి అక్రమ రవాణాపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత 5 నెలల నుండి రవాణా మార్గాలను దిగ్భంధం చేసి తనిఖీలు నిర్వహించడం ద్వారా 28 టన్నుల గంజాయిని పట్టుకున్నామ
కరోనా పరీక్షల కోసం ప్రజలు ఆసుపత్రులు, ల్యాబ్ ల ముందు బారులురు తీరుతున్నారు. ఎండని లెక్కచేయకుండా కరోనా పరీక్షల కోసం వస్తున్నారు. అయితే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం గిరిజనులు పరీక్షలు చేయించుకోవడానికి ముందు రావడం లేదు.
విశాఖపట్నం: విశాఖ మన్యంలోని సీలేరు ప్రాంతంలో ఏపీ మంత్రులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర గిరిజన టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్�