Home » AGM
జియో డీప్ టెక్ కంపెనీగా మారిందని ఇప్పుడు స్పష్టమైందని ఆకాశ్ అంబానీ అన్నారు. జియో టెక్నాలజీ స్టాక్ను పూర్తిగా భారత్లో జియో ఇంజనీర్లు డిజైన్, డెవలప్, డిప్లాయ్ చేశారని వివరించారు.
Airtel 5G Services in India : భారత్లోకి 5G సర్వీసుల ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు పోటీపడుతున్నాయి. దేశీయ టెలికం దిగ్గజం (Reliance Jio) 5G సర్వీసులను లాంచ్ చేసేందుకు రెడీ అయింది.
ప్రపంచ క్రికెట్ బోర్డులలోనే ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ పదవిలో 2024 వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గంగూలీ ఆధ్వర్యంలో ఆదివారం(01 డిసెంబర్ 2019) జరిగిన బీసీసీఐ తొలి సర్వసభ్య సమ
క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా(బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ తన మార్కు మార్పులు మొదలుపెట్టేశాడు. జాతీయ క్రికెట్ అకాడమీ అభివృద్ధితో పాటు తొలిసారి డే అండ్ నైట్ టెస్టులకు టీమిండియాను సిద్ధం చేస్తున్నాడు. వీటితో పా�