Home » Agnipath Protests
ఇప్పటికే సుబ్బారావుని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు.. అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేస్టేషన్లు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వ్యూహరచన ఎలా జరిగింది? దీని వెనుక ఇంకెవరున్నారు?(Secunderabad Station Ma
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు 200 మంది అభ్యర్ధులను పోలీసులు గుర్తించారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న సభ్యుల వివరాలు సేకరించారు. అందులో పలువురిని అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక భారీ కుట్ర కోణాన్ని వెలికితీసిన పోలీసులు హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు భారీ ముప్పు తప్పిందని అధికారులు చెప్పారు. అపారమైన ప్రాణనష్టం కూడా తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లు, విధ్వంసకాండ కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరిగింది. ఈ అల్లర్ల కారణంగా రూ.7 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే శాఖ తెలిపింది.(Secunderabad Railway Station Loss)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడికి వేల మంది తరలి వస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హౌజ్ లో నిద్రపోతోందా? సైన్యంలో చేరాలనుకునే యువకులు అల్లర్లకు పాల్పడరు.(Raghunandan On Agnipath)
హర్యానా రాష్ట్రంలోనూ అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా యువత నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. శ�
శాంతి భద్రతలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇంత పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే కేసీఆర్ శాంతిభద్రతలు కాపాడరా? అని ప్రశ్నించారు.
ఇంకా నిరసనకారులు రైల్వే ట్రాక్ పైనే ఉన్నారు. స్టేషన్ లోనే చర్చలు జరపాలంటున్నారు. పరీక్షపై స్పష్టత ఇవ్వకపోతే ఎంతకమైనా తెగిస్తామని హెచ్చరిస్తున్నారు.(Secunderabad Agnipath Protests)
సికింద్రాబాద్ నిరసనలపై చర్చించేందుకు గానూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు మంత్రి కిషన్ రెడ్డి. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తీరును వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్లపై ప్రాధ�