agriculture bill

    రాజ్యసభలో అగ్రి మంటలు.. 8మంది ఎంపీలపై వేటు, వారం పాటు సస్పెన్షన్

    September 21, 2020 / 10:56 AM IST

    వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా ఛైర్మన్‌ పోడియం దగ్గర నిరసన తెలిపిన రాజ్యసభ ఎంపీలపై వేటు పడింది. సభలో అనుచితంగా వ్యవహరించారంటూ 8మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషి సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రా

10TV Telugu News