Agriculture Minister Narendra Singh Tomar

    రైతన్నల పోరాటం 50 డేస్, కేంద్రం 9వ దఫా చర్చలు

    January 15, 2021 / 01:23 PM IST

    Govt-farmers : సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతల పోరాటం 50 రోజులను పూర్తి చేసుకుంది. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం రైతులతో కేంద్ర ప్రభుత్వం 9వ దఫా చర్చలు నిర్వహిస్తోంది. ఈ 9వ విడత చర్చల్లో చెప్పుకోదగిన పురోగతి ఉంటుందని తాము భావించడం లే�

10TV Telugu News