Home » agrigold depositors
అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ ఆసరాగా నిలిచింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బులు పంపిణీ చేసింది. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు చేసింది.
అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం మంగళవారం(ఆగస్టు 24, 2021) డబ్బులు జమ చేయనుంది. రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన వారికి రూ.207.16 కోట్లు
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల దరఖాస్తు నమోదు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చంది.
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం జగన్ ఆ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు.