-
Home » agrigold scam
agrigold scam
Agri Gold : ఈ నెల 24న ఖాతాల్లో డబ్బులు.. అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ ప్రభుత్వం శుభవార్త, ఇలా నమోదు చేసుకోవాలి
August 5, 2021 / 09:56 AM IST
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం జగన్ ఆ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు.