Home » agrigold scam
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం జగన్ ఆ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు.