Home » aha
థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మసూద సినిమాని ఓటీటీలో చూసి కూడా భయపడుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ హారర్ ఫిలిం అని అంటున్నారు. మౌత్ టాక్ తో ఓటీటీలో కూడా బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అయితే ఇందులో దయ్యంగా బుర్ఖా వేసుకొని ఒక అమ్మాయి నటించింది.
అన్స్టాపబుల్ షో పై మరిన్ని అంచనాలు పెంచేయడానికి ఈ సారి ఏకంగా పవర్ స్టార్ ని తీసుకొస్తున్నారు. నేడు డిసెంబర్ 27న అన్స్టాపబుల్ పవన్, బాలయ్య ఎపిసోడ్ షూట్ జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో.....................
ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. ముగ్గురి భామలతో బాలయ్య సరదాగా మాట్లాడి, ఆటలు ఆడించి హంగామా చేశారు. ఇక ఎప్పటిలాగే ఎపిసోడ్ నుంచి వెళ్లేముందు వచ్చిన గెస్టులకి....................
జయప్రద మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి వెళ్ళాక చాలా సార్లు అనుకున్నాను సినిమా లైఫ్ బాగుంది, నాకు ఎందుకొచ్చిన ఈ గొడవలు అని. ఎలక్షన్స్ టైంలో నన్ను బయటకి వెళ్తే చంపేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరింపులు................
ముగ్గురు భామలని కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడిగాడు బాలయ్య. వాటికి ముగ్గురు సమాధానాలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు అడిగి అబద్దమా, నిజమా అని చెప్పమన్నాడు బాలయ్య. మొదట ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై డబ్బులు పెట్టడానికి నిర్మాతలు 100 సార్లు ఆలోచిస�
ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే బాలయ్య వారిని ప్రశ్నలు అడగగా జయసుధ, జయప్రద కూడా బాలయ్యని పలు ప్రశ్నలు అడిగారు..........
ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే కొన్ని కాంట్రవర్సీ విషయాలని కూడా మాట్లాడారు. షోలో బాలయ్య ఇటీవల కొంతమందికి పద్మశ్రీలు, పద్మభూషణ్ లు తొందరగా వస్తున్నాయి. మీరు ఎప్పట్నుంచో ఉన్నారు కానీ................
జయసుధ, జయప్రదతో అప్పటి సినిమాల గురించి, అప్పటి నటుల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడారు. జయప్రద మాట్లాడుతూ.. నేను, కృష్ణ గారితో కలిసి దాదాపు 48 సినిమాల్లో నటించాను. మా ఇద్దరిది బిగ్గెస్ట్ కాంబినేషన్...............
అన్స్టాపబుల్ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ము
అన్స్టాపబుల్ రెండో సీజన్ లో ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య సందడి చేశారు. ఈ ముగ్గురితో చేసిన ఎపిసోడ్......................