Home » Ahmednagar
షిర్డీ ఆలయానికి సంబంధించి ఓ సమస్య వచ్చింది. ఈ సమస్యకు సొల్యూషన్ చెప్పమని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ RBI కి లేఖ రాసింది. ఇంతకీ సమస్య ఏంటంటే?
భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరనుంది. భారత్ సొంతంగా తయారు చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ (ఏటీజీఎమ్)ను డీఆర్డీఓ, ఇండియన్ ఆర్మీ విజయవంతంగా ప్రయోగించాయి.
మహారాష్ట్రలో ఓ సివిల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న ఐసీయూలో యూనిట్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది.
దేశంలో అప్పుడే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా? చిన్నారులపై మహమ్మారి ప్రతాపం చూపిస్తోందా? మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తున్నాయి.
కొవిడ్-19 థర్డ్ వేవ్ పొంచి ఉందని హెచ్చరికలు విస్తరించే లోపే ముంచుకొచ్చింది. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పిల్లలపై కరోనా దాడి మొదలైంది. మహారాష్ట్రాలోని అహ్మద్ నగర్లో 3రోజుల్లోనే 248కి పాజిటివ్..