Home » AIADMK government
తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వం పొంగల్ గిఫ్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1,000 గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వనున్నట్టు తమిళనాడు గవర్నర్ బనర్విలాల్ పురోహిట్ ప్రకటించారు.