Home » AICC Chief Sonia Gandhi
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో యాత్ర ప్రారంభం కానుంది. ప్రతీ రోజూ 25 కి.మీ సాగే యాత్ర 3,500 కిలో మీటర్లు 12 రాష్ట్రాల్లో సాగనుంది. ఈ యాత్రలో భాగంగా ని�
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ఇవాళ ఢిల్లీ, ముంబైలో సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీలో నేషనల్ హెరాల్డ�
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఆరు గంటలపాటు విచారించారు. సాయంత్రం 6గంటల వరకు విచారణ కొనసాగింది. అయితే బుధవారం సైతం విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు స�
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో ఇవాళ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఢిల్లీలో 13 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజ�
నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపింది. ఈ నెల 21న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
'అగ్నిపథ్' పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేస్తోన్న యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఆమెకు కరోనా సోకగా హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుని ఆమె కోలుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ రేపు దేశ వ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు ఈ పార్టీ శనివారం ఓ ప్రకటన చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమార�
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరవుతారని ఆ పార్టీ స్పష్టం చేసింది.
సోనియాగాంధీకి చేదు అనుభవం!