Home » AICC Secretary Moippan
ప్రత్యేక హోదాకోసం కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోదీ, అమిత్ షా వద్ద ప్రతిసారి మెడలు వంచుకొని నిల్చుంటుంటే ప్రజలు సిగ్గు పడుతున్నారని గిడుగు రుద్రరాజు అన్నారు.