జయలలిత మృతికేసు విషయంలో ఎయిమ్స్ ఆసుపత్రి నివేదిక ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి వివరించాడు. తిరుప్పూర్ జిల్లా థారాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవానికి హాజరైన ఆయన జయలలిత మృతి కేసు విషయంలో కీల
ఏలూరులో వింత వ్యాధి ఎలా వచ్చింది ? ఏమి కారణం ? ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసిన ఈ వ్యాధి ఎలా వచ్చిందనే దానిపై ఓ క్లారిటీ రానుంది. కాసేపట్లో రిపోర్టు రానుంది. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం సీఎం జగన్కు న
mystery illness in eluru aiims report : ఏలూరు అంతు చిక్కని వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. గాలి, నీటిలో లెడ్, నికెల్ ఎక్కువ మోతాదులో అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అలాగే.. ఆహార పదార్థాల్లో మెర్క్యురీ ఉన్నట్లుగా తేలిందని హెల్త్ కమిషనర్ కాటంనేని భాస్కర్