Home » AIR FARES
ఒడిశా రైలు ప్రమాదం అనంతరం విమాన యానానికి రెక్కలు వచ్చాయి. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమానం టికెట్ల ధరలు కేవలం గత ఐదు రోజుల్లోనే రెట్టింపు చేశారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమ�
విమానయాన రంగం డాలరు విలువతో ముడిపడి ఉంది. విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల దేశీయ విమాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సంస్థలు సేవలు కొనసాగించాలంటే కనీసం 10-15 శాతం విమాన టిక్కెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఉంది.