Air India sell

    అమ్మకానికి ఎయిరిండియా

    December 12, 2019 / 11:49 AM IST

    కొంచెంకొంచెంగా వాటాలు అమ్మేస్తున్న ఎయిరిండియా వంద శాతం ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ గురువారం వెల్లడించారు. రూ.50వేల కోట�

10TV Telugu News