Home » air strike
గాజా నగరంలో దారుణం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా నగరంలోని ఆసుపత్రిలో 500మంది మరణించారు. మంగళవారం గాజా ఆసుపత్రిలో జరిగిన పేలుడులో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు....
సూడాన్ దేశంలో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మరణించారు. సూడాన్ రాజధాని నగరమైన ఖార్తూమ్ లోని నివాస ప్రాంతాలపై జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలు కూడా మరణించడం సంచలనం రేపింది....
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్త�
కాంగ్రెస్ పార్టీ కామన్ సెస్స్ ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలపై తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరిస్తుందని మోడీ అన్నారు. ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల దేశ ప్రజలు ఫీ�